చాలా వేగంగా చర్యలు, ఆందోళన వద్దు
సాక్షి, ముంబై:   యస్‌ బ్యాంకు సంక్షోభం, డిపాజిట్‌దారుల ఆందోళన నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌  శక్తికాంత దాస్‌ స్పందించారు. ఆర్థిక వ్యవస్థ భద్రతే లక్ష్యంగా యస్‌ బ్యాంకు ఆంక్షల నిర్ణయం చాలా పెద్ద స్థాయిలో తీసుకున్నామనీ, వ్యక్తిగత సంస్థ స్థాయిలో కాదని ఆర్‌బీఐ గవర్నర్‌ వివరించారు. అతి తొందరలోనే  నెలరోజుల  …
**మద్యం మత్తులో యువకులు మహిళా భర్తను బెదిరించి..**
మద్యం మత్తులో యువకులు మహిళా భర్తను బెదిరించి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచలో ఓ మహిళపై ముగ్గురు యువకులు అఘాయిత్యానికి ప్రయత్నించారు. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు మహిళా భర్తను బెదిరించి భార్యను తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అయితే భర్త కేకలు వేయడంతో వారు పరారయ్యారు. అప్పటికే బాధితురాలు 100 నెం…
భద్రాచలం దేవస్థానం
భద్రాచలం దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని పావన గోదావరి తీరాన వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం. మేరువు, మేనకల కుమారుడ్కిన భద్రుడు శ్రీరామచంద్రునికి పరమ భక్తవరేణ్యుడు. అతని తపస్సుకు మెచ్చి శ్రీరాముడు అతనికి ఇచ్చిన వరం ప్రకారం... సీత.. లక్ష్మణ.. ఆంజనేయస్వామి సమేతంగా ఇక్కడ వెలిశారని స్థలపురాణం! ఇక్క…
‘‘ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి..’’
కరాచీ: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై అక్కడి మత గురువు, రాజకీయ నాయకుడు మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇమ్రాన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయంటూ ధ్వజమెత్తారు. దక్షిణ ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో్ మంగళవారం జరిగిన ఓ ధర్నాలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతలంతా దొంగ…
ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి జ్యుడిషియల్ కమిటీ
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె సమస్య పరిష్కారం దిశగా హైకోర్టు కీలక ప్రతిపాదన చేసింది. ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తులతో కమిటీ వేస్తామని హైకోర్టు తెలిపింది. ఈమేరకు ప్రభుత్వం తమ అభిప్రాయాన్ని బుధవారం ఉదయం 10గం టల్లోగా చెప్పాలని అడ్వొకేట్ జనరలకు సూచించింది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన పలు పిటిషన్లప…